Type Here to Get Search Results !
BREAKING

శ్రీ గోదా రంగనాథూల స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

 


శ్రీ గోదా రంగనాథూల స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదా రంగనాథల స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.


.ప్రభుత్వ విప్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.. అనంతరం స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

Youtube Channel Image
TTN24 | समय का सच www.ttn24.com
Subscribe